కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అన్నదాత అరిగోస పడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం అన్నదాత పథకాలను సైతం సరిగ్గా అమలు చేయడం లేదు.
రైతుబీమా అన్నదాతల కుటుంబాల్లో భరోసా నింపుతున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ‘రైతుబీమా’ ద్వారా.. ఆపదలోనూ భరోసానిస్తున్నది.