ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన
వ్యవసాయ రంగానికి 2021- 22 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించిన తీరుకు- రైతుల ఆదాయం పెరుగు దలకు ఏమాత్రం పొంతన కనబడటంలేదు. వ్యవసాయరంగానికి కేటాయించిన బడ్జెట్ గత సంవత్సరంతో పోలిస్తే 8శాతం తగ్గింది. వ్యవసాయరంగ అ�