నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92లో ఉన్న తమ భూమిని ప్రవీణ్రెడ్డి అనే వ్యక్తి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని గుర్రంగూడకు చెందిన రైతు ఏ నర్సింహ ఆందోళన వ్యక్తంచేశాడు. ప్రవీణ్ రెడ�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ వ్యవసాయశాఖ అధికారి చేతివాటాన్ని ప్రదర్శించారు. రైతులకు అందాల్సిన రైతుబంధు సాయం బినామీ ఖాతాల్లో జమ అయ్యేలా చక్రం తిప్పారు. దాదాపు 64 మందికి సంబంధించిన రూ.36 లక్షలను పక్కదారి పట�