తనకు బతకాలని లేదని.. తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారని ఓ తల్లి.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్లో చోటుచేసుకున్నది.
కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల వందేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. కన్నబిడ్డల కు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కలకలం రేపింది.