జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్పై నమోదైన సెక్స్ స్కాండల్ కేసు కొత్త మలుపు తీసుకొంది. కొందరు తనను వేధించి బలవంతంగా తనతో ప్రజ్వల్పై తప్పుడు ఫిర్యాదు చేయించారని ఓ మహిళ తమకు తెలిపిందని జాతీయ మహిళా కమిషన్ గురువ�
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి.