Ambati Rambabu | విజయవాడ ముంపునకు కారణమైన బుడమేరు వాగుపై ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కమ లం పార్టీలో చేరుతున్నట్టు అధికార, ప్రతిపక్షాల నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. సోమవారం జి