భారత్తో యుద్ధం గెలువలేవని తెలిసిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తూ మానసికంగా తృప్తి పొందుతున్నది. భారత్ దాడి చేస్తుంటే పాక్ ఆర్మీ ఏం చేస్తున్నదని, నిఘా వ్యవస్థ నిద్రపోతున్నదా? అంటూ పా
సోషల్ మీడియాలో ‘నమస్తే తెలంగాణ’ ఫేక్ ఐడీతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్నిరోజులుగా ఫేక్ ఐడీలు సృష్టిస్తున్న కొందరు ఊహాజనిత, తప్పుడు వార్తల�