వాహనాలకు సంబంధించిన నకిలీ పత్రాలు తయారు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఆరుగురు సభ్యులు ఉన్న నకిలీ ఆర్టీఏ ఏజెంట్ల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు కలిసి అరెస్ట్ చేసి, రిమాండ్కు తర�
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.