కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని బినా రైల్వే స్టేషన్లో ఈ-మెయిల్ బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. కామాయణి ఎక్స్ప్రెస్ రైలును ఖాళీ చేసి తనిఖీ చేసినప్పుడు అది బూటకపు ఈ-మెయిల్గా తేలింది. దేశవ్య
నకిలీ బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు కేంద్రం..విమానయాన భద్రతా నియమాలను సవరించింది. భారత్లో ఇకపై ఎవరైనా నకిలీ బాంబు బెదిరింపులతో విమాన రాకపోకల్ని ప్రభావితం చేస్తే..దోషులకు కోటి రూపాయల వరకు జరిమానా వ�
భారత విమానయాన సంస్థలకు వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులు ఆగటం లేదు. గురువారం ఒక్కరోజు 80కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలలో ప్రతి సంస్థ నుంచి కన�
ఒక్క ఫోన్కాల్ నగర పోలీసులను పరుగులు పెట్టించింది. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఉత్తుత్తి కాల్గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు