ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్రలో మద్యం ధరలను పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టిందని చెప్పారు.
కొంతకాలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం పెడుతూ నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురైట్టెంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులతోపాటు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన �