ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ల చైర్పర్సన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముత్యాలరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వు లు వెలువడే వరకు వినోద్కుమార్ ఆ పదవిలో కొనసాగుత
ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీకాలం మరో రెండేండ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.