కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిలదీశారు. గర్భిణి కుట�
ఎక్స్పరీడేట్ మందుల(ఔషధాలు)తో చికిత్స చేసి నవజాత శిశువు ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన మంచిర్యాల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం పుట్టిన ఓ నవజాత శి�