ఆటో డ్రైవర్ స్వామి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం ఖిల్లా కెనాల్ ప్రాంతానికి చెందిన �
స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. గత నెల 16న సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప�