కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయాల్లో వింత పోకడలు పోతున్నది. గతంలో తొలగించిన వారిని మళ్లీ ఇప్పుడు సభ్యులుగా నియమిస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కాల్లో అవకతవకల ఆరోపణలపై పోస్టులు రద్దయినా ట�
తెలంగాణ యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలకవర్గం గడువు గతేడాది ఫిబ్రవరితో ముగియగా.. ఇప్పటివరకూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. ఈసీ నియామక ప్రక్రి