భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చి దరఖాస్తులు, సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. తహసీల్దార్ కార్యలయాన్ని శనివారం సందర్శించి భ�
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శంకులపల్లె వద్ద రూ. 65 లక్షల నిధులతో నూతనంగ నిర్మిస్తున్న మురికి కాలు�
కరోనా | కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్, దవాఖానలు, వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు.