మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ర్టానికి గతంలో సీఎంలుగా పనిచేసిన ఐదుగురి కుమారులు బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి
Madhya Pradesh Assembly Elections | కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో పది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులే ఉన్నారు.