శశాంక్గోయల్ | ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్గోయల్ అన్నారు.
శశాంక్ గోయల్ | పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్