ప్రతీ విద్యార్థి పై దృష్టి సారించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్�
ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. పాలకుర్తి మండలం లోని పలు ప్రభుత్వ పాఠశాలు, పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద�