రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న తీవ్ర ప్రయత్నాల్లో తుది అడుగుగా భావించే చర్చలకు అమెరికా వేదిక కానున్నది. ఇరు దేశా ల సంఘర్షణకు తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రం ప్, ఉక్రెయిన్ అధ్య�
ఉక్రెయిన్తో యుద్ధం ముగించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కోరుకోవడం లేదని యూరప్ నేతలతో ప్రైవేట్ సంభాషణలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
కీవ్: పోలాండ్, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు మంగళవారం కీవ్కు వెళ్లారు. వాళ్లంతా రైలు ద్వారా జర్నీ చేశారు. ఒకవైపు రష్యా వైమానిక దాడులు చేస్తున్నా.. ఏమాత్రం బెదరకుం�