ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రెవెన్యూ, బల�
పేదల సంక్షేమమే ధ్యేయంగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుపర్చుతున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.