రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించింది. రూ. 1800కోట్ల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా, ఈఆర్సీ ఆమోదించలేదు.
2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచింది. ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతాంగం 2010, ఆగస్టు 28వ తేదీన బషీర్బాగ్లో పెద్ద ఎత్తున ఉద్య మం చేసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నాటి ప్ర�
వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశించినట్టు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన ఆరోపణలను ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు ఖండించారు.