లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా అధ్యక్షులు పూసాల రమేష్ డిమాండ్ చేశారు.
Balamani | తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయు జిల్లా శాఖ అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు.