ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శిఖరాలకు చేరింది. క్రికెట్ ఆడని దేశాలలో ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్ లీగ్ లకు ఉండే క్రేజ్, విలువనూ దాటుకుని ముందుకు దూసుకెళ్లుత
ముంబై: ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి. ఊహించని రీతిలో బయో బబుల్లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు.