IPS Officer Nupur Prasad | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు నేతృత్వం వహించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి నూపుర్ ప్రసాద్ను ప్రతిష్టాత్మకమైన 'మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్' (MSM) వరించింది.
తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి, నిండా ముంచిన ఓ ముఠా గుట్టురట్టయింది. 6979 మంది డిపాజిటర్ల నుంచి రూ.850 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ఘరానా ముఠాకు చెందిన ఇద్దరిని సై