శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ | జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.
26న కోదండ రాముడి కల్యాణం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి.
తిరుమల : త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గోవు సంబంధిత ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు ఈఓ జవహర్రెడ్డి తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా పలువురు భక్తుల నుంచి వచ�