పుణే: భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్ జేసన్ రాయ్ సిక్సర్తో 48 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ బెయిర్ స్టో కూడా రాణి�
పుణె: భారత్తో జరిగిన తొలి వన్డేలో గాయపడ్డ ఇంగ్లండ్ కెప్టెన్ ఇయార్ మోర్గన్.. మిగితా రెండు వన్డేలకు దూరం కానున్నాడు. గాయం నుంచి కోలుకోని కారణంగా .. అతను వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చివర�