గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు పరిధిలో గల లోతట్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు రైతులు యథేచ్ఛగా ఆక్రమించి సాగు చేసుకుంటున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున�
ఎత్తయిన కొండలు.. కనుచూపు మేర అడవులు.. ప్రకృతితో మమేకమైన బతుకులు.. తరతరాలుగా గౌరారం గ్రామస్తులకు అడవితో అనుబంధం కొనసాగుతున్నది. ఊరు చుట్టూ ఉన్న అడవి ఆ పల్లెబిడ్డలను కన్న తల్లిలా ఆదరిస్తున్నది. కానీ, కొందరి స