రష్యాలోని బష్కొర్టోస్టాన్ రిపబ్లిక్లో జరిగిన కత్తి దాడిలో నలుగురు భారత విద్యార్థులు సహా పలువురు గాయపడ్డారు. గాయపడ్డ భారత విద్యార్థులు కోలుకుంటున్నట్లు భారత ఎంబసీ ఆదివారం తెలిపింది. ఎంబసీ అధికారుల�
ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినవారి వలలో పడి మోసపోయిన 17 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి బయల్దేరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం తెలిపారు.