‘కేసీఆర్ వంటి నాయకుడు మాకుంటే బాగుండు’ అని ఆంధ్రా మిత్రులు అంటుంటారు. ‘అనతికాలంలోనే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు సముదాయాన్ని కట్టడమైనా, యాదగిరి ఆలయాన్ని పునర్నిర్మించడమైనా, సచివాలయాన్ని గర్వకారణ�
BRS Rajatotsava Sabha | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పిడికెడు మందితో కేసీఆర్ నాయకత్వాన పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ నిఖార్సయిన, నిస్వార్థ కార్యకర్తల మూలంగా ఎంతో ఎత్తుకు ఎదిగిందని, నేడు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం