సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రైతంగాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారని, అప్పులు తీసుకొచ్చేందుకు ఎఫ్ఆర్బీఎంపై సంతకం చేశారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెగడపల్లిలో శనివారం నిర్�
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ఎంపీల ద్వారా ఈ బిల్లును అడ్డుకుంటామని చెప్పారు.