Fraud | కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి విద్యుత్ ఉద్యోగి ఓ యువతి నుంచి రూ. 19.50 లక్షలు తీసుకొని.. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ముఖం చాటేశాడు(Fraud). వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ మమతనగర్కు చెందిన ఓ యు
విద్యుత్ బిల్లుల వసూలుకు వెళ్లిన ఎర్రగడ్డ ట్రాన్స్కో కార్యాలయానికి చెందిన ఉద్యోగులపై వినియోగదారుడు భౌతికంగా దాడి చేశాడు. పెండింగ్లో ఉన్న రూ.6858 విద్యుత్ బిల్లును చెల్లించాలని అడిగిన ఉద్యోగుల పై దుర
విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిబంధనల మేరకే ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావు చెప్పారు.