కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఎన్నో పరిశ్రమలను, మరెన్నో రంగాలను కుదేలు చేస్తున్నది. ఇండ్ల దగ్గర్నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్దాకా ఖరీదెక్కుతున్నాయి.
మియాపూర్లోని 220కేవీ ఈహెచ్టీ సబ్ స్టేషన్లో అనుమానాస్పదంగా విద్యుత్ కేబుల్స్ కాలిపోయాయి. అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ సర్యూట్ ద్వారా సరఫరాను పునరుద్ధరించారు.