తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం లోయలోపడింది. ఘాట్ రోడ్డు 28వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొట్టి, లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ మార్గాన వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది �
TTD News | తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఇందుకుగాను 10 విద్యుల్ బస్సులను స్వామికి విరాళంగా ఇచ్చేందుకు ఒలెక్ట్రా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. రానున్న �