శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు ఆమనగల్లులో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత �
ఎన్నికల వేళ అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేయాలని ఆమనగల్లు మండల, మున్సిపాలిటీ ప్రజలకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సూచించారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వా�