భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని నవోదయ విద్యాలయంలో శనివారం విద్యార్ధులు ' ఏక్ పెడ్ మా కే నామ్' అనే కార్యక్రమంలో భాగంగా తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు. తమ తల్లులతో కలిసి విద్యార్థులు పాఠశాల
ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్కను నాటి, సం రక్షించాలని సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ పి లుపునిచ్చారు. సోమవారం సైఫాబాద్ సైన్స్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్
Kuwait : కువైట్లోని భారత రాయబార కార్యాలయం, దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహకారంతో గ్లోబల్ “ఏక్ పేడ్ మా కే నామ్” ప్రచారంలో భాగంగా సాల్మియా గార్డెన్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.