వనపర్తిలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీలో తల్లిదండ్రులతో వచ్చిన ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. అటుఇటూ తిరుగుతూ మంత్రి నిరంజన్రెడ్డి వద్దకు చేరింది.
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరీమణులంతా ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను �