స్వతంత్ర భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం హోన్ హై ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింద
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా