బ్యాంకు, ఈడీ ఆధీనంలో ఉన్న విలువైన భూమిని, అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి సప్లమెంటరీ సెత్వార్ల ద్వారా కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి ప్రయత్నించిన భూ మాఫియా ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఆది�
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్న కేసులో పలువురు సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్ నమోదు చేసింది. సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.