కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం పేరిట టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
వేతనాలు, బోనస్ పెంపులు, ప్రోత్సాహకాలతో ఉద్యోగుల్ని ఉత్సాహపర్చిన దేశీ ఐటీ పరిశ్రమ హఠాత్తుగా రూట్ మార్చుకుంది. ఈ పరిశ్రమకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో మాంద్యం వస్తుందన్న అంచనాలతో వ్యయాలు తగ్గించుక
ప్రపంచం మరో మహా ఆర్థిక మాంద్యంలోకి జారుకొంటున్నది.. కొమ్ములు తిరిగిన కార్పొరేట్ సంస్థలు, మహా మహా బ్యాంకులు, బలహీనంగా ఉన్న దేశాలన్నీ అంతరించిపోయే కాలం దాపురించింది.. అ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రపం