16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా మూడుపోస్టులకు ఆమోదముద్ర వేసింది
న్యూఢిల్లీ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ తలెత్తని పక్షంలో భారత్ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే ఊపుతో తదుపరి ఏడాది సైతం వృద