తూర్పు లడఖ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసింది.
Indian Army Drills: కొత్త ఆయుధాలతో లడాఖ్లో డ్రిల్స్ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ధనుష్ హోవిట్జర్ను ఆర్మీ పరీక్షించింది. ఇండస్ వద్ద యుద్ధ ట్యాంకులు నదిని దాటాయి. శత్రు స్థావరాలను టార్గెట్ ఎలా చేయాలన్న క�