ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల బాండ్ల నోటిఫికేషన్ జారీ చేయడంపై మాజీ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.
విద్యుత్తు రంగానికి కొత్త జవసత్వాలు తెస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆ రంగాన్ని దొంగదెబ్బతీస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థలపై కత్తిగట్టిన కేంద్రం.. డిస్కంలకు వస్తున్న నష్టాలన