Myanmar Earthquake: మయన్మార్లో భూకంపం వల్ల రెండు వేల మందికిపైగా మరణించారు. అక్కడ భారీ నష్టం జరిగింది. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. అయితే ఆ భూకంప విధ్వంసానికి చెందిన ఫోటోలను ఇస్రోకు చెందిన కార్టోశాట్ �
మయన్మార్లో (Myanmar) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని వెల్లడించింది.