న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జమ్మూకశ్మీర్తో పాటు ఢిల్లీలోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉ�
గువాహటి: ఈశాన్య రాష్ట్రం అసోంతోపాటు అండమాన్ దీవుల్లో భూకంపాలు సంభవించాయి. సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ దీవుల్లో భూమి కంపించగా.. ఈ తెల్లవారుజామున 1.32 గంటలకు అసోంలోని మొరిగావ్లో భూకంపం సంభవిం�