విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతిభవన్లో ఘనంగా జరిగాయి. తొలుత ప్రగతిభవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుటుంబసమేతంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు ని
చేవెళ్ల రూరల్ : విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఎంపీ రంజిత్రెడ్డికి పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్�
కరీమాబాద్ : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తెలిపారు. బుధవారం దసరా ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యుడు బం�