పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు (Durga Rao) నాంపల్లి కోర్టు బెయిల్ మంబజూరుచేసింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి పరారైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను కేసు నుంచి తప్పించారని దుర్గార�
పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారవును (Durga Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు.