ఈ నెల 5వ తేదీ వరకే డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. అయితే, ఆదివారం ‘నమస్తే తె లంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పరిశీలన.. పరేషాన్' కథనంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్ట
డీఎస్సీ-2024 రాత పరీక్షా ఫలితాల్లో 1:3కి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ముగిందని అధికారులు శనివారం సాయంత్రం 7:40గంటలకు అధికారికంగా వెల్లడించినా.. అభ్యర్థులు మాత్రం పరేషాన్లోనే ఉన్నారు.
ఉద్యోగాలు వచ్చాయన్న ఆనందం వారిలో లేనే లేదు.. కొలువులో చేరాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నారు.. సర్కార్ కొలువే లక్ష్యంగా చదివి 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగం దక్కించుకోలేకపోయిన అభ్యర్థులు అనేక పోరాటాలు చేస్తూ వ�