రాష్ట్రంలో సాధారణంగా వానకాలంలో పంటల సాగు విషయంలో రైతులకు రంది ఉండదు. ఎరువుల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో సాగుకు మాత్రం ఈసీజన్లో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప�
బీఆర్ఎస్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతన్న, కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నాడు. పంటలు సాగు చేసేందుకు అరిగోస పడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా, రాజన్నపేటలో సాగునీటి కష్టాలు మొదలు కాగా, పం