Drugs Destroyed: ఎన్సీబీ ఇవాళ సుమారు 2400 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సీజ్ చేసిన డ్రగ్స్ను కాల్చేశారు. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు 10 లక్షల కేజీల డ్రగ్స
గౌహతి: సుమారు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎక్సైజ్ శాఖ సిబ్బంది పలు చోట్ల నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేస�