యూరీ ఘటనకు బదులుగా 2016 సెప్టెంబర్లో భారత బలగాలు చేసిన సర్జికల్ స్ట్రయిక్లో డ్రోన్లు అత్యంత కీలకపాత్రను పోషించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే మానవ రహిత డ్రోన్లను పాక్ ఉగ్ర స్థావరాల్లోకి సై�
Baramulla | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ బారాముల్లా (Baramulla)లో ఎన్కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ (drone footage) తాజాగా బయటకు వచ్చింది.